Andhra Pradesh Farmers Scale Of Finance: రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త! 2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు పంట రుణ పరిమితిని పెంచింది. వరి, పత్తి, మిర్చి, పొగాకు వంటి పంటలతో పాటు పాడి పశువులు, కోళ్లు, చేపల పెంపకానికి కూడా రుణాలు పెరిగాయి. చంద్రబాబు నాయుడు గారు మామిడి, పొగాకు కొనుగోళ్లపై సమీక్షించి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులు మరిన్ని వివరాలు తెలుసుకోండి!