AP Farmers New Pass Books From April 1st: ఏపీ రైతులకు సంబంధించి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పాస్బుక్ల స్థానంలో కొత్త పాస్బుక్లను అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్బుక్లు పంపిణీ చేస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అలాగే మార్చి నాటకి సర్వే రాళ్లపై జగన్ ఫోటోలను తొలగిస్తామని కూడా మంత్రి తెలిపారు.