ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. ఈ రూట్‌లో 19 రైళ్లు రద్దు, ఈ రెండ్రోజులు మాత్రమే

1 day ago 3
Scr Cancelled Chennai Suburban Trains: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, గూడూరు, తిరుపతి ప్రాంతాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన ప్రకటన చేసింది. చెన్నై సెంట్రల్-గూడూరు రైల్వే లైన్‌లో మరమ్మతుల కారణంగా 19 సబర్బన్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌకర్యార్థం మీంజూరు, పొన్నేరి నుండి చెన్నై సెంట్రల్, బీచ్‌లకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. జూన్ 1న చెన్నై బీచ్-చెంగల్పట్టు మార్గంలో రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
Read Entire Article