ఏపీలో రైలు ప్రయాణికులకు హెచ్చరిక.. ఆ బోగీల్లోకి ఎక్కితే కేసులు నమోదు

7 months ago 10
Rpf Arrest Passengers For Illegally Travel: విశాఖపట్నంలో ఆర్పీఎఫ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.. ఏకంగా 100మందికిపైగా ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరంతా నిబంధనలకు విరుద్దంగా రైలులో ప్రయాణించినందుకు కేసులు కూడా నమోదు చేశారు. ఎవరైనా ఇదే తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా దివ్యాంగులు, మహిళలకు కేటాయించిన బోగీల్లో ప్రయాణిస్తే చర్యలు తప్పవని ఆర్పీఎఫ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Read Entire Article