Andhra Pradesh Yearly Road Accidents: ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలు భయంకరంగా పెరుగుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత పదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం ప్రధాన కారణాలు. ఈ ప్రమాదాల నివారణకు పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఈ ప్రమాదాల వెనుక ఉన్న నిజాలు ఏంటి? రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.