ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేలు, ప్రకటించిన సీఎం చంద్రబాబు

8 months ago 11
Chandrababu Rs 50 Thousand For Weavers: రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను ఆయన పరిశీలించారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు వచ్చేవరకూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చా రు. చేనేత వర్గాలకు ఆరోగ్య బీమా చేయిస్తామని.. చేనేత వస్త్రాలపై పన్ను రద్దు చేయిస్తామన్నారు. ఇంట్లో మగ్గం కోసం ఆర్థిక చేయూత ఇస్తామని.. ఆన్‌లైన్‌ వ్యాపారానికి సహకారం అందిస్తామన్నారు.
Read Entire Article