ఏపీలో వారందరికి రూ.75వేలు, రూ.50 వేలు ఇస్తాం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

3 hours ago 1
Ap Govt House Construction Additional Help: రాష్ట్రంలో 5లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తిచేసి, వాటిని ఒకేరోజు ప్రారంభించాలని అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో అర్బన్‌, రూరల్‌ హౌసింగ్‌ శాఖలు కలిసి ఐదేళ్లలో మొత్తం ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మరో తీపికబురు కూడా అందించారు. పోలవరం నుంచి బనకచర్లకు అనుసంధాన ప్రాజెక్టు ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు. ప్రాజెక్టు అమలు విధివిధానాల రూపకల్పన, అనుమతులు, నిధుల సమీకరణ లాంటి అంశాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
Read Entire Article