ఏపీలో వారికి ఒక్కొక్కరికి రూ. 20 వేలు.. మరో రెండు రోజులే ఛాన్స్.. త్వరపడండి!

3 months ago 8
Coffee Board scholarship 2025 last date November 28: కాఫీ రైతుల పిల్లలకు కాఫీ బోర్డు గుడ్ న్యూస్ వినిపించింది. పాడేరు మన్యం ప్రాంతంలోని కాఫీ రైతుల పిల్లల కోసం ఉపకార వేతనాలు అందిస్తోంది కాఫీ బోర్డు. ఏటా పది వేల మంది విద్యార్థులకు వారి చదువును అనుసరించి.. స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఇంటర్ విద్యార్థులకు ఐదు వేలు, డిగ్రీ విద్యార్థులకు ఏడు వేలు, పీజీ విద్యార్థులకు కోర్సును బట్టి రూ.20 వేల వరకూ ఉపకార వేతనం అందిస్తోంది. అయితే ఇందుకు కాఫీ రైతుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఉపకార వేతనాల దరఖాస్తు గడువు నవంబర్ 28వ తేదీతో ముగియనుంది. దీంతో త్వరపడాలని కాఫీ బోర్డు అధికారులు సూచించారు.
Read Entire Article