ఏపీలో వారికి గుడ్ న్యూస్.. త్వరలోనే పంపిణీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు

1 year ago 48
ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. గత ఐదేళ్లలో ఆగిపోయిన ఆదరణ పనిముట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. చిత్తూరు, అల్లూరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలలో ఆదరణ పనిముట్ల పంపిణీ ఆగిపోయిందన్న చంద్రబాబు.. ఆయా జిల్లాలలో వెంటనే వీటిని పంపిణీ చేయాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేయాలన్న సీఎం.. అంగన్వాడీ సూపర్ వైజర్లకు టీఏలు కూడా అందిస్తామని ప్రకటించారు.
Read Entire Article