ఏపీలో వారికి మంచి ఛాన్స్.. ష్యూరిటీ లేకుండానే రూ.2 లక్షల వరకూ రుణం.. !

6 months ago 9
పాడిరైతులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ.2 లక్షల వరకూ రుణం (పశు కిసాన్ క్రెడిట్ కార్డు) అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాడి రైతుల కోసం ష్యూరిటీ లేకుండా రుణాలు అందిస్తున్నాయి. ఇందుకోసం రైతులు బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లీడ్ బ్యాంకుల ద్వారా ఈ రుణాలు అందిస్తున్నారు. అయితే రుణంలో 15 శాతాన్ని పాడి రైతులు మొదట చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తారు.
Read Entire Article