Ntr Bharosa Pension Scheme Spouse Category 2025 Application: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీలో భర్త చనిపోయిన మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్ను అందిస్తోంది. అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పింఛన్ బదిలీ మరియు ఇతర మార్పుల కోసం కూడా ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద ఈ సదుపాయం అందుబాటులో ఉంది, కావున అర్హులైన మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.