ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. హమ్మయ్యా ఇక నో టెన్షన్, క్లారిటీ వచ్చేసింది

9 months ago 16
Andhra Pradesh Grama Ward Volunteers: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల ఉద్యోగాలను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వాలంటీర్లను తాము తొలగించలేదని, వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వారికి జీతాలు రావడం లేదని అన్నారు. త్వరలోనే వారిని ధృవీకరణ చేయబోతున్నట్లు తెలిపారు. వాలంటీర్ల విషయంలో తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి స్వామి సూచించారు.
Read Entire Article