ఏపీలో విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15వేలు.. రెడీగా ఉండండి, తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్

1 year ago 23
Talliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ.. ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న వారందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి స్వామి తల్లికి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు.
Read Entire Article