ఏపీలోని ఆ జిల్లా అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్ న్యూస్.. 217 మందికి ప్రమోషన్లు..!

3 months ago 14
ఏపీలోని ఐదు వేల మినీ అంగన్వాడీలను.. మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలో 217 మందికి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్లు కల్పించనున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రీప్రైమరీ స్కూల్ సేవలు, పిల్లల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు.
Read Entire Article