ఏపీలోని ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. కేంద్రం ప్రత్యేక దృష్టి.. మారిపోయిన రూపురేఖలు

22 hours ago 2
ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్ కొత్త శోభను సంతరించుకుంది. స్టేషన్ ప్రధాన ద్వారం సుందరంగా తీర్చిదిద్దారు. విశాలమైన రోడ్లు, ప్లాట్‌ఫాంలు అభివృద్ధి చేశారు. మొక్కలు ఏర్పాటు చేయడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article