ఏపీలోని ఆ రైల్వే స్టేషన్‌లో కూడా వందేభారత్‌ రైలు ఆగుతుంది.. మొత్తానికి వారి కల నిజమైంది

1 year ago 47
Secunderabad Vizag Vande Bharat Eluru Stop: ఏపీలో ప్రయా­ణి­కుల సౌక­ర్యార్థం విశాఖపట్నం– సికింద్రా­బాద్‌ మధ్య నడిచే వందేభారత్‌ (20708/­20707) ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మరో స్టాప్ యాడ్ చేశారు. ఏలూరు స్టేషన్‌లో కూడా వందేభారత్‌కు హాల్ట్ ఇవ్వగా.. ఆదివారం నుంచి అధికారికంగా ఈ రైలు ఆగుతోంది. వందే భారత్ రైలుకు ఏలూరులో మంత్రి పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, జిల్లా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఏలూరు స్టేషన్ నుంచి విజయవాడ వరకు వందేభారత్ రైలులో ప్రజా ప్రతినిధులు ప్రయాణించారు.. ప్రయాణికులతో మాట్లాడారు.
Read Entire Article