ఏపీలోని క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కెక్కించే న్యూస్.. ప్రపంచకప్ మ్యాచ్‌లు లైవ్‌లో చూసే ఛాన్స్

9 months ago 41
విశాఖ క్రికెట్ అభిమానులకు పండగే! ఐపీఎల్ తర్వాత, ఇప్పుడు ఏకంగా మహిళల వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. బెంగళూరులో టోర్నీ ప్రారంభం కానుండగా, ఫైనల్ ఎక్కడో ఇంకా తేలలేదు. విశాఖలో ఏ మ్యాచ్‌లు జరుగుతాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ, క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా శుభవార్తే.
Read Entire Article