ఏపీలోని రైతులకు అలర్ట్.. అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయ్..

8 months ago 26
AP Govt Funds Release: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు శుభవార్త. ధాన్యం బకాయిల డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. గురువారం 30 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 660 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రబీ, ఖరీఫ్ సీజన్‌లో ఎంతమొత్తంలో ధాన్యం సేకరించాం, ఎంతమంది రైతులకు చెల్లింపులు చేశామనే వివరాలను వెల్లడించారు.
Read Entire Article