ఏపీలోని విద్యార్థులకు గుడ్న్యూస్. తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 15న ఈ పథకం ప్రారంభిచంనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15,000 ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు తెలాపారు. 1-12 తరగతుల విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాగా.. 69.16 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.