Tadipatri Couple Group 2 Success Story: ఏపీలో గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. యువత జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కష్టపడి చదివి గ్రూప్-2లో ఉద్యోగాలు సాధించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన హేమచంద్ర, వినత దంపతులు.. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అన్నదమ్ములు వేణుగోపాల్, ఓంప్రకాశ్, మరుగుజ్జు అయిన కవిరాజు వంటివారు తమ పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. వీరితో పాటుగా మరికొందరు కూడా గ్రూప్ 2 ఉద్యోగాలను సాధించారు.