ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తాం: ముఖ్యమంత్రి చంద్రబాబు

1 year ago 27
Chandrababu Independence Day Celebrations: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. గత ఐదేళ్ల విధ్వంసం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. గత ప్రభుత్వ హాయాంలో జరిగిన అవినీతి, తప్పులపై కచ్చితంగా దర్యాప్తు జరుగుతుందని.. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి ప్రసంగంలో హైలైట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article