ఒకే మండలంలో తహసీల్దార్ సహా 21మంది ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. కారణం ఇదే

2 months ago 7
AP Govt Action Against Tahsildar And 21 Revenue Employees: ఒకే మండలంలో పనిచేసిన 21 మంది రెవెన్యూ అధికారులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తిని కంప్యూటర్ ఆపరేటర్‌గా నియమించడం, హాజరు రిజిస్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీలో లోపాలు, మీసేవ దరఖాస్తుల తిరస్కరణ, డబ్బులు వసూలు చేయడం వంటి అవకతవకలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐలు, వీఆర్వోలతో సహా పలువురిపై చర్యలు తీసుకోనున్నారు.
Read Entire Article