ఒక్క పోస్ట్‌కు 200 మంది పోటీ.. రూ.60 లక్షల ప్యాకేజీతో జాక్‌పాట్ కొట్టిన ఖమ్మం కుర్రాడు

11 months ago 20
ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సోహెల్ అనే 20 ఏళ్ల కుర్రాడు తన తెలివితేటలతో అద్భుతం సృష్టించాడు. జేఎన్‌టీయూలో బీటెక్ (ఏఐఎంఎల్‌) చదువుతున్న అతనికి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఏకంగా రూ. 2 లక్షల ఉపకారవేతనంతో పాటు రూ. 60 లక్షల వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, తల్లి ప్రోత్సాహంతో సోహెల్ ఈ ఘనత సాధించాడు. ఇంతకీ ఆఫర్ ఇచ్చిన కంపెనీ ఏంటి? సోహెల్ ఎలా సాధించాడు?
Read Entire Article