ఒక్క పోస్ట్‌కు 200 మంది పోటీ.. రూ.60 లక్షల ప్యాకేజీతో జాక్‌పాట్ కొట్టిన ఖమ్మం కుర్రాడు

8 months ago 10
ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ సోహెల్ అనే 20 ఏళ్ల కుర్రాడు తన తెలివితేటలతో అద్భుతం సృష్టించాడు. జేఎన్‌టీయూలో బీటెక్ (ఏఐఎంఎల్‌) చదువుతున్న అతనికి ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఏకంగా రూ. 2 లక్షల ఉపకారవేతనంతో పాటు రూ. 60 లక్షల వేతన ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, తల్లి ప్రోత్సాహంతో సోహెల్ ఈ ఘనత సాధించాడు. ఇంతకీ ఆఫర్ ఇచ్చిన కంపెనీ ఏంటి? సోహెల్ ఎలా సాధించాడు?
Read Entire Article