కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ స్పందన.. రేవంత్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు..!

11 months ago 20
గత కొంతకాలగా సంచలనంగా మారిన హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంపై మొట్టమొదటిసారిగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. హర్యానాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. ఈ వివాదంపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. తాము పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బుడ్లోజర్లతో అడవులను నాశనం చేసే పనిలో బిజీగా ఉందని దుయ్యబట్టారు.
Read Entire Article