కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు భారీ ఊరట..!

11 months ago 18
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై కేసులు నమోదు చేయగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article