హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయపడిన ఏనుగును జేసీబీతో తరలిస్తున్నట్లు ఉన్న ఫోటో కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగిందంటూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో నిజంగానే అక్కడే జరిగిందా అనేది ఈ స్టోరీలో చూద్దాం.