Kadiyam Rs 35 Lakhs Costly Tree: కడియం నర్సరీలో ఖరీదైన చెట్టు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శివాంజనేయ నర్సరీ యజమాని పోలరాజు రెడు చెట్లని విదేశాల నుంచి ఒక్కొక్కటి రూ.35లక్షలకు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు తెలిపారు. షిప్ ద్వారా తీసుకొచ్చేందుకు 75 రోజుల సమయం పట్టింది. ఒక్కో చెట్టు రవాణాకు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు పోలరాజు తెలిపారు. ఈ చెట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు.