కన్నీళ్లు తెప్పిస్తున్న ఇంటర్ విద్యార్థిని లేఖ.. ప్రతీ అక్షరం ఆలోచింపజేసే విధంగా..

7 months ago 6
ఏ విద్యార్థికి అయినా పదో తరగతి వరకు ఇంటి దగ్గర స్కూళ్లో చదువుతారు కాబట్టి.. అంత పెద్దగా కష్టం అనిపించదు. ఇంటర్మీడియట్ నుంచి దాదాపు సిటీల్లో చదవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో కొందరు విద్యార్థులు ఇంటి నుంచి వెళ్లేందుకు ఇష్టపడరు. ఒకవేళ వెళ్లినా అక్కడ పరిస్థితులు నచ్చకపోవడం.. తీసుకున్న కోర్సు కూడా వాళ్లకు ఇష్టం లేకపోవడం వంటివి జరుగుతాయి. ఆ విషయాలను తల్లిదండ్రులతో చెప్లలేకపోయేవారు కొంతమంది ఉంటే.. మరికొంత మంది చెప్పినా వాళ్లు వినకపోవడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి ఘటనే ఒకటి హన్మకొండ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article