కరీంనగర్‌ నుంచి తిరుపతికి నిత్యం రైలు.. కేంద్ర మంత్రికి పొన్నం లేఖ..!

1 month ago 4
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుంటారు. భక్తుల రద్దీని బట్టి.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్లను నడిపిస్తుండగా.. ఉత్తర తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య పెరగటంతో కొత్త సర్వీసులను నడిపించాలంటూ కేంద్రానికి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. కరీంనగర్‌ నుంచి తిరుపతిని నిత్యం రైలు నడిపించాలంటూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.
Read Entire Article