కర్ణాటక వాల్మీకి స్మామ్‌లో తెలంగాణ నేతలకు లింకులు.. KTR సంచలన ట్వీట్

9 months ago 13
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్‌ నుంచి రూ.45 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని తెలిపారు.
Read Entire Article