కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య.. మంత్రి లోకేష్ సీరియస్

8 months ago 12
Kurnool District Tdp Leader Murder: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత శ్రీను వేకువజామున బహుర్భూమికి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి కొడవళ్లతో కిరాతకంగా హతమార్చారు. సాక్ష్యాలు దొరక్కుండా కారంపొడి చల్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. టీడీపీ నేత శ్రీను హత్యను మంత్రి లోకేష్ ఖండించారు. టీడీపీ తరఫున కీలకంగా పని చేశాడనే కక్షతోనే శ్రీనును హత్య చేశారని ఆరోపించారు.
Read Entire Article