KTR Kavitha-YS Jagan Sharmila: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్ర నాయకుల మధ్య ఉన్న కుటుంబ సంబంధాలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రకారం.. జగన్-షర్మిల, కేటీఆర్-కవితల మధ్య రాజకీయ విభేదాలకు ‘షష్టాష్టక దోషం’ అనే జ్యోతిష్య సమస్య కారణం. వారి జాతకాలలో గ్రహాల స్థానాలు సరిపోకపోవడం వల్ల ఈ వైరుధ్యాలు తలెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ దోష నివారణకు కాళీ పూజ వంటి పూజలు చేయాలని ఆయన సూచించారు.