కాంగ్రెస్‌కు ముందే రంజాన్ పండగ.. ఇదిగో తోఫా: బండి సంజయ్

5 hours ago 1
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రంజాన్ గిఫ్ట్ అని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటూ బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ భారీ విజయాలు సాధిస్తోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
Read Entire Article