కాంగ్రెస్ మార్క్ రాజకీయం.. కేకే స్థానంలో రాజ్యసభకు ఆ సీనియర్ నేత.. AICC అధికారిక ప్రకటన

9 months ago 12
Telangana Rajya Sabha Candidate: దేశంలో ఖాళీ అయిన మొత్తం 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో.. కాంగ్రెస్ అధిష్ఠానం తనదైన మార్క్ రాజకీయానికి తెరలేపింది. ఇందులో భాగంగా.. తెలంగాణలో కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సీనియర్ నేత.. అభిషేక్ మను సింఘ్వీ పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. ఈ సీటును గెలుచుకుంటామనే ధీమాతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది.
Read Entire Article