Kakinada Man Kills Sons And Suicide: కాకినాడలో ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పని చేస్తున్న చంద్ర కిషోర్ ఇద్దరు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చంద్రకిషోర్, ఇద్దరు కుమారులు జోషీల్, నిఖిల్ మృతదేహలను బంధువులు సొంత ఊరు తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్లారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ మేరకు పోలీసులు చంద్రశేఖర్ ఇలా చేయడానికి కారణం ఏంటో కూడా వెల్లడించారు.