కార్తీక మాసం ఎఫెక్ట్.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

3 months ago 3
యాదగిరి గుట్టకు భక్తుల రద్దీ పెరిగింది. ప్రధానాలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సత్యనారాయణ వ్రతాలు, కార్తీక దీపారాధనల కోసం భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read Entire Article