తెలంగాణ మూడో విద్యుత్ డిస్కం ఏర్పాటు.. వ్యవసాయం, ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పర్యవేక్షణ

2 hours ago 2
తెలంగాణలో మరో డిస్కంను సర్కార్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. ఇప్పటికే టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ ఉండగా.. తాజాగా టీజీఆర్‌పీడీసీఎల్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ టీజీఎన్‌పీడీసీఎల్ ఛైర్మన్, ఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీని నియమించింది. దాని కార్యకలాపాల పర్యవేక్షణకు మరో నలుగురు డైరెక్టర్లను కేటాయించింది.
Read Entire Article