కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు ప్రభుత్వం డిసైడ్ కాగా.. కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.