కీలక నిర్ణయం తీసుకున్న టీజీఎస్ఆర్టీసీ.. అందుబాటులోకి మరిన్ని బస్సులు.. ఎప్పటినుంచంటే..

10 months ago 13
గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై నాటికి అదనంగా 200 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వీటిలో 150 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నాయి. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు.. ప్రయాణికులకు సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 నాటికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.
Read Entire Article