తెలంగాణలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. మీసేవ కేంద్రాల్లో నిమిషాల్లోనే పత్రాలు పొందే అవకాశం కల్పించింది. గత 15 రోజుల్లోనే 17,500 మందికి పైగా లబ్ధి పొందారు. పాత సర్టిఫికేట్ నంబర్ ఆధారంగా లేదా ఇతర వివరాలతో సులభంగా పొందవచ్చు.