కువైట్ ఎడారిలో నిర్మల్ వాసి కష్టాలు.. స్పందించి ఆచూకీ గుర్తించిన భారత్ ఎంబసీ

1 year ago 25
పరుగెత్తి పాలు తాగడం కంటే.. నిలబడి నీళ్లు తాగాలని పెద్దలు చెబుతుంటారు. ఉన్న ఊళ్లను వదిలిపెట్టుకొని పరాయి దేశాలకు వెళ్లి పడరాని పాట్లు పడేవారు ఎంతో మంది. ఇక, సౌదీలో ఉపాధి కోసం భారత్ నుంచి వెళ్లి.. అక్కడ దుర్భరమైన జీవితాలు గడుపుతుంటారు. అక్కడ నరకం అనుభవిస్తూ.. తమను కాపాడేవారి కోసం ఎదురుచూస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరుగుతున్నాయి. తెలంగాణవాసి సౌదీ వెళ్లి అక్కడ ఎడారిలో గొర్రెలు, ఒంటెల కాపరిగా మారి దుర్భరజీవితాన్ని గడిపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Read Entire Article