కూతురి పెళ్లికి బాలకృష్ణను పిలవడానికి వెళ్లిన మంత్రి.. బాలయ్యతో మామూలుగా ఉండదుగా!

9 months ago 16
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, మంత్రి నిమ్మల రామానాయుడు మధ్యన జరిగిన సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్తె వివాహానికి బాలయ్యను ఆహ్వానించేందుకు నిమ్మల రామానాయుడు.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ వద్ద బాలకృష్ణను కలిశారు. ఈ సమయంలో అక్కడ బోయపాటి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంభాషణ జరగ్గా.. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Read Entire Article