కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేయాలన్న పవన్ కళ్యాణ్

14 hours ago 1
శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఆధ్యాత్మిక మందిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో విలువైన గ్రంథాలు బూడిదయ్యాయి. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ప్రకృతి వ్యవసాయంతో జీవించే ఈ గ్రామంలో అగ్నిప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీని వెనుక ఎవరున్నారు?
Read Entire Article