కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ.. ఆ రెండు అంశాలపైనే ప్రధాన చర్చ..!

3 months ago 5
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమవేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా హజరయ్యారు. అయితే.. సమావేశం అనంతరం.. అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా రెండు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
Read Entire Article