జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుకోని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్లోని బాత్రూంలో ఆయన కాలు జారిపడినట్లు తెలిసింది. ఈ ఘనటలో పల్లా కాలు విరిగినట్లు సమాచారం. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్లోని ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు.