కొత్త పింఛన్లపై సీఎం కీలక ప్రకటన.. అప్పటి నుంచే మొదలు.. ఇక పేపర్లు రెడీ చేసుకోండి

1 year ago 20
ఏపీవాసులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఏపీలో కొత్త పింఛన్లపై కీలక ప్రకటన చేశారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు .. అక్టోబర్ నుంచి కొత్త వారికి పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. వైసీపీ హయాంలో అనర్హులు కూడా పింఛన్లు తీసుకున్నారన్న చంద్రబాబు.. తమ ప్రభుత్వంలో అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామన్నారు. అక్టోబర్ నెలలో గ్రామసభలు నిర్వహించి.. అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందిస్తామని ప్రకటించారు.
Read Entire Article