కొత్త రెవెన్యూ చట్టం.. ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ లేకుండా.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 26
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవటానికి ప్రధాన కారణం ధరణి పోర్టలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కానీ.. ఈ విషయం ఇప్పటికి కూడా ఆ పార్టీ వాళ్లకు అర్థం కాకపోవటం బాధాకరమన్నారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని ఎన్నికల ముందే చెప్పినట్టుగా గుర్తుచేశారు. కాగా.. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అందరి నుంచి సూచనలు తీసుకుని మంచి చట్టాన్ని తీసుకొస్తామని వివరించారు.
Read Entire Article