మీసేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లకు బ్రేక్ పడినట్లు తెలిసింది. ప్రస్తుతం సర్వర్ నిలిచిపోయిందని మీసేవా కేంద్రాల నిర్వహకులు చెబుతున్నారు. డూప్లికేట్కు ఆస్కారం లేకుండా మాన్యువల్ దరఖాస్తులను పరిశీలించి ఆ తర్వాత మీసేవా కేంద్రాల ద్వారా అఫ్లికేషన్లు తీసుకోవాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది.