కొత్త హంగులతో.. ఎయిర్‌పోర్ట్‌ మాదిరిగా మారిన కరీంనగర్ రైల్వే‌స్టేషన్.. వీడియో వైరల్..

11 months ago 10
తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద కరీంనగర్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఒక నెటిజన్ ఈ అభివృద్ధికి కారణం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అంటూ అతడిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది. ఈ పథకం ద్వారా స్టేషన్‌లో అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article