కొత్తగా 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

1 month ago 5
తెలంగాణ బడ్జెట్ 2026-27లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 లక్షల మందికి 'చేయూత' పింఛన్లను మంజూరు చేసింది. అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేసి, ఈ ఏడాది నుంచే పింఛన్ల పంపిణీకి నిధులు కేటాయించినట్లు భట్టి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా చాలా ఏళ్లుగా పెన్షన్ల కోసం నిరీక్షిస్తున్న అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత లభించనుంది.
Read Entire Article